వైసీపీ పాలనలో సాగునీటి రంగం పూర్తిగా సర్వనాశనమైందని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బడ్జెట్ లో వివిధ రంగాలకు కేటాయింపులపై చర్చ జరిగింది. శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు …
YCP Government
-
-
వైసీపీ ప్రభుత్వం జిల్లాలను విభజించి తప్పు చేసిందని ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి, బీజేపీ నేత నేత నల్లారి కిరణ్కుమార్రెడ్డి తెలిపారు. తాను కనుక సీఎంగా ఉండి ఉంటే విడగొట్టిన జిల్లాలను మళ్లీ కలిపేసి ఉండేవాడనని చెప్పారు. చంద్రబాబు …
- KurnoolAndhra PradeshLatest NewsMain NewsPoliticalPolitics
ప్రచారంలో దూసుకుపోతున్న తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్…
శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం శంకరగల్లు, రాళ్లపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో తెదేపా (TDP), జనసేన(Janasena), భాజపా (BJP) ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ (Sunil Kumar) ప్రచారం సాగించారు. ప్రచారంలో ప్రజలు ఆయనకు ఘన స్వాగతం …
-
సాగర సంగమ క్షేత్రాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కోడూరు మండలం హంసలదీవి సాగర సంగమ క్షేత్రాన్ని మండలి బుద్ధ ప్రసాద్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు …
- Andhra PradeshLatest NewsMain NewsPoliticalSrikakulamVishakapattanam
ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టడానికే ఈ సభ..
తగరపువలసలో జరగనున్న సిద్ధం బహిరంగ సభ సన్నాహక సమావేశం శ్రీకాకుళంలో నిర్వహించారు. ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో రెండు నెలల్లో రాబోతున్న ఎన్నికలకు అందరూ సమాయత్తం అవ్వాలన్నారు. …
- Andhra PradeshLatest NewsMain NewsPoliticalWest Godavari
అరాచక పాలనతో రాష్ట్రం చిన్నాభిన్నంగా మారింది..
పశ్చిమ గోదావరిజిల్లా నరసాపురం జనసేన కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో వైసీపీ పాలనను అంతమొందించేందుకు టీడీపీ-జనసేన పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పార్టీ అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమిష్టిగా …
-
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవే తమ సీఎం అభ్యర్థి అని.. తిరుపతి నుంచి పోటీకి ఆహ్వానిస్తామని ఆయన అన్నారు. అక్కడినుంచి పోటీ చేస్తే చిరంజీవి సీఎం కావడం …
- Andhra PradeshLatest NewsMain NewsPoliticalPolitics
మీరు చేసిన అప్పుల కంటే మేము చేసిన అప్పులు తక్కువే…
ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ఏడు లక్షల కోట్ల అప్పులు చేశామని ఒకరంటే, 10 లక్షల కోట్లు అని ఇంకొకరు అంటున్నారనీ, వైసీపీ ప్రభుత్వం …
-
ఆంధ్రప్రదేశ్ లో సమ్మె చేస్తున్న అంగన్ వాడీలపై జగన్ సర్కారు ఉక్కుపాదం మోపింది. ఎస్మా చట్టం ప్రయోగించింది. అంగన్ వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులలోకి చేర్చి, ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు …
-
అంగన్వాడీల పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. అంగన్వాడీల పోరాటానికి శుక్రవారం మాజీమంత్రి, టీడీపీ నాయకులు మద్దతు ప్రకటించారు. అంగన్వాడీల నిరసన శిబిరాన్ని టీడీపీ నాయకులతో కలిసి మాజీ మంత్రి సుజయ్ …