Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Telangana శ్వేతపత్రంపై అసెంబ్లీలో వాడివేడి కొనసాగుతున్న చర్చ..!

శ్వేతపత్రంపై అసెంబ్లీలో వాడివేడి కొనసాగుతున్న చర్చ..!

by Satya
Bhatti Vikramarka

శ్వేతపత్రంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ కొనసాగుతోంది. గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిట్ట నిలువునా చీలిపోయిందని విమర్శించారు. మేడిగడ్డ కాదు అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టులు కూడా కూలిపోతాయని NDSA స్పష్టం చేసిందన్నారు. మొబైలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్న కాంట్రాక్టర్లతో పని ఎందుకు చేయించలేదని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాజీవ్ సాగర్, దేవాదుల, SRSP పూర్తి చేస్తే 32 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది వదిలేసి.. లక్ష 72 వేల కోట్లతో కాళేశ్వరం ఎందుకు కట్టారని నిలదీశారు. మనం ఇల్లు కట్టుకుంటేనే ఇంజనీరింగ్ ను పెట్టుకుంటాం… కానీ కేసీఆర్ కాళేశ్వరం నేనే కడతా అని దాన్ని ఏం చేశారో మనం ఇప్పుడు చూస్తున్నామని భట్టి విక్రమార్క విమర్శించారు.Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.
    వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
  • రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
    రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
  • బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
    యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039623
Total views : 198765

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: