Thursday, September 17, 2026
News Navigation
Thursday, September 17, 2026
News Navigation

Breaking

Thursday, September 17, 2026
Home Andhra PradeshKrishana అల్లుడు మామను దారుణంగా హత్య చేసిన వైనం

అల్లుడు మామను దారుణంగా హత్య చేసిన వైనం

by Rama
murder

ఏలూరు జిల్లా పెదవేగి మండలం అంకన్న గూడెం లో దారుణ హత్య జరిగింది. మరీదు రామాంజనేయులు అనే వ్యక్తిపై అతని సొంత అల్లుడు కట్టా సాయి కుమార్, కుటుంబ సభ్యులు కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలు పాలైన రామాంజనేయులను ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రామాంజనేయులు మృతి చెందారు. ఈ అంశం పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: