Wednesday, April 22, 2026
News Navigation
Wednesday, April 22, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Andhra Pradesh బాధితులు పై దాడి చేసిన సచివాలయ సిబ్బంది..

బాధితులు పై దాడి చేసిన సచివాలయ సిబ్బంది..

by Rama
బాధితులు పై దాడి చేసిన సచివాలయ సిబ్బంది..

సర్వే చలానా కట్టేందుకు సచివాలయం వెళ్లిన భార్య భర్తలపై సచివాలయ సిబ్బంది దాడిచేసిన సంఘటన ఏతూరు గ్రామంలో చోటుచేసుకుంది..బాధితులు పై దాడి చేసిన సచివాలయ సిబ్బంది..పోలీసులు తమ పిర్యాదు స్వీకరించలేదని భాధితురాలు ఆవేదన.చిత్తూరు జిల్లా,పుంగనూరు మండల పరిధిలోని ఏతూరు సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం చిన్న నల్లూరుపల్లి గ్రామానికి చెందిన కౌసల్య లక్ష్మీపతి దంపతులు చలానా కట్టెందుకు వెళ్లారు.సచివాలయ సిబ్బంది నిరంజన్ రెడ్డి, సర్వే చలాన కట్టెందుకు వచ్చిన భార్య భర్తల పై దాడి చేసి, సచివాలయం నుంచి బయట గెంటేశాడని బాధితుల ఆరోపించారు..బాధితులు పై దాడి చేసిన సచివాలయ సిబ్బంది..బాధితులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని బాధితురాలు కౌసల్య తమ ఆవేదనను మీడియాకు తెలిపారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • దర్శకులు కౌశిక్ పెగల్లపాటి, మురళీకాంత్ దేవసోత్ చేతుల మీదగా “సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ లాంచ్..
    కాళీ క్రాఫ్ట్స్, నిర్మలం డ్రామాస్ బ్యానర్స్ పై సుబ్బా మాధవరపు రచనా దర్శకత్వంలో అరుణ్ కుమార్ పర్వతనేని డిఓపిగా గ్యాని సంగీతాన్ని అందించిన చిత్రం సూర్య బి పాజిటివ్. చరణ్ పీసర్ల హీరోగా, యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరోయిన్స్ గా…
  • నాగావళి నదిపై వంతెన లేక 43 గ్రామాలకు రవాణా కష్టాలు..
    పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో ప్రజలు నేటికీ రవాణా కష్టాలతో నరకం అనుభవిస్తున్నారు. ఒకవైపు 22 పంచాయతీలు, మరోవైపు నాగావళి నది అవతల 9 పంచాయతీలు ఉండటం వల్ల ప్రజలు నది దాటకుండా మండల కేంద్రానికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది.…
  • అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు..
    వైఎసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. తన ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన గుంటూరు కలెక్టరేట్ వద్ద దీక్షకు దిగారు. దీంతో ఆయనపై మరో కేసు నమోదు…
  • ఏపీ కొత్త ఎన్నికల కమిషనర్‌గా అనిల్ చంద్ర నియామకం..
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అనిల్ చంద్రను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నీలం సాహ్ని పదవీకాలం ముగియడంతో విజిలెన్స్ కమిషనర్‌గా ఉన్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. అనిల్ చంద్ర ప్రస్తుతం రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా…
  • ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ కీలక వ్యాఖ్యలు
    అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇవాల్టితో కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రెండోవిడత చర్చలు జరుగుతాయా, లేదా అనేది ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

007286
Total views : 47776

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.