Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పాఠశాలలో సందడి నెలకొంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పాఠశాలలో సందడి నెలకొంది.

by Rama
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పాఠశాలలో సందడి నెలకొంది.

గత ఐదు సంవత్సరాలలో పాఠశాలలు ప్రారంభం సమయంలో జగనన్న విద్యా కానుక పేరుతో యూనిఫాము షోలు బెల్ట్ బుక్స్ పంపిణీ చేసేవారు. అలాగే ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం మారడంతో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గత ప్రభుత్వంలో ఏదైతే జగనన్న విద్యా కానుక పేరుతో పిచ్చెక్కిట్లపై జగన్ ఫోటో ఉండేది కానీ అలా జగన్ ఫోటో ఉన్నా కూడా ఈసారి పాకెట్లను పంపిణీ చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు ప్రభుత్వ ధనాన్ని వృధా చేయకుండా జగన్ ఫోటో ఉన్న పరవాలేదు విద్యార్థులకు ఆలస్యం కాకుండా పుస్తకాలను అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే కొత్తగా ఏవైనా ఇవ్వాల్సి ఉంటే వాటి మీద ఎటువంటి ఫోటోలు కానీ లేకుండా విద్యార్థి కిట్టు పేరుతో పుస్తకాలను పంపిణీ చేయాలని స్పష్టమైన ఆదేశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు పాత కిట్లు ఏవి లేవని కొత్తగా వచ్చిన పుస్తకాలను మాత్రమే ఇస్తున్నామని,బ్యాగులు,షూలు,రెండు మూడు రోజుల్లో వస్తాయని అంటున్నారు శ్రీకాళహస్తి ఎంఈఓ బాలయ్య వచ్చిన వెంటనే విద్యార్థి కిట్ పేరుతో విద్యార్థులకు అన్ని మండలాలకు పంచిపెట్టడం జరుగుతుందని అంటున్న ఎంఈఓ బాలయ్య తో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్.

Follow us on : FacebookInstagramYouTube & Google News

  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
  • అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.
    అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

019358
Total views : 90539

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.