గత ఐదు సంవత్సరాలలో పాఠశాలలు ప్రారంభం సమయంలో జగనన్న విద్యా కానుక పేరుతో యూనిఫాము షోలు బెల్ట్ బుక్స్ పంపిణీ చేసేవారు. అలాగే ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం మారడంతో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గత ప్రభుత్వంలో ఏదైతే జగనన్న విద్యా కానుక పేరుతో పిచ్చెక్కిట్లపై జగన్ ఫోటో ఉండేది కానీ అలా జగన్ ఫోటో ఉన్నా కూడా ఈసారి పాకెట్లను పంపిణీ చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు ప్రభుత్వ ధనాన్ని వృధా చేయకుండా జగన్ ఫోటో ఉన్న పరవాలేదు విద్యార్థులకు ఆలస్యం కాకుండా పుస్తకాలను అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే కొత్తగా ఏవైనా ఇవ్వాల్సి ఉంటే వాటి మీద ఎటువంటి ఫోటోలు కానీ లేకుండా విద్యార్థి కిట్టు పేరుతో పుస్తకాలను పంపిణీ చేయాలని స్పష్టమైన ఆదేశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు పాత కిట్లు ఏవి లేవని కొత్తగా వచ్చిన పుస్తకాలను మాత్రమే ఇస్తున్నామని,బ్యాగులు,షూలు,రెండు మూడు రోజుల్లో వస్తాయని అంటున్నారు శ్రీకాళహస్తి ఎంఈఓ బాలయ్య వచ్చిన వెంటనే విద్యార్థి కిట్ పేరుతో విద్యార్థులకు అన్ని మండలాలకు పంచిపెట్టడం జరుగుతుందని అంటున్న ఎంఈఓ బాలయ్య తో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో విచిత్ర ఘటన.సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
- సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ.దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం గత 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.