Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh పుంగనూరు నియోజకవర్గ అభివృద్ది కి జనసైనికులు ముందుంటాం..

పుంగనూరు నియోజకవర్గ అభివృద్ది కి జనసైనికులు ముందుంటాం..

by Rama
PAVANKALYAN

పుంగనూరు నియోజకవర్గం లో జనసేన పార్టీ ని ప్రజల్లోకి తీసుకువెళ్ళిన ప్రతి ఒక్క జనసైనికులను గుర్తించి న జనసేన పార్టీ అధినేత పవణ్ కళ్యాణ్ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి సిరివెలు చిన్నరాయల్. నేడు తన స్వగృహం లో జనసేన నాయకులు, జనసైనికులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతమా అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల తో నియోజకవర్గ స్థాయిలో మమ్మల్ని గుర్తించి పదవి భాద్యతలు అప్పగించిన నాటి నుండి నేటి వరకు జనసేన పార్టీలో ఉన్నాం..కేంద్రం లో ప్రధానమంత్రి మోడీ వారికి కూడా ముఖ్య మైన పార్టీ గా గుర్తింపుపొందే స్థాయికి మా పవన్ కళ్యాణ్ గారికి గుర్తింపు రావడం అలాగే ఎన్నికల్లో పోటి చేసిన జనసేన పార్టీ అన్ని స్థానాల్లో విజయం సాధించిందిప్రతి గ్రామం మరియు ప్రతి గడపకు వెళ్లి వారితో మమేకమై ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టిల కి తీసుకువెళ్లే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు.ఆంధ్రప్రదేశ్ లో ఎన్ డీఏ కూటమి ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవణ్ కళ్యాణ్ లు కలసి మహోత్తర మైన పరిపాలన అందించాలని ఆశిస్తున్నామని తెలిపారు. జనసేన పార్టీ పవణ్ కళ్యాణ్ ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తప్పక నెరవేర్చేందు కు కృషి చేస్తారని తెలియజేసేందుకు జనసైనికులు గా గర్వపడుతున్నామన్నారు. కార్యక్రమం లో పాముల హరి,చంద్ర, తిరుమలేషు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

  • మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..
    ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదికగా మారింది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కళ్లెదుటే వైకాపా నాయకులు, ఏలూరు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్…
  • వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..
    వరంగల్‌లో అంతర్జాతీయ స్మగ్లర్ల తరహాలో సాగుతున్న వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టును డిరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు. గ్రే మార్కెట్‌లో అత్యంత ఖరీదైన, అంతరించిపోతున్న అరుదైన సజీవ పాములను విక్రయిస్తున్న ఒక ముఠా సభ్యుడిని సినీ ఫక్కీలో…
  • పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..
    సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం మాటలకే పరిమితం కాదని స్వయంగా ఆచరించి చూపించారు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్. సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

014479
Total views : 80329

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.