Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh మంత్రివర్యులు శ్రీ సత్యాకుమార్ మల్లేశ్వర స్వామివారి ఆలయమును సందర్శించారు.

మంత్రివర్యులు శ్రీ సత్యాకుమార్ మల్లేశ్వర స్వామివారి ఆలయమును సందర్శించారు.

by Rama
మంత్రివర్యులు శ్రీ సత్యాకుమార్ మల్లేశ్వర స్వామివారి ఆలయమును సందర్శించారు.

శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు కుటుంబసభ్యులతో కలసి విచ్చేసిన గౌరవనీయులైన రాష్ట్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ మరియు వైద్య విద్యా శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యాకుమార్ యాదవ్ ..వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం, అనంతరం వేదపండితులచే వేదాశీర్వచనం జరిపించి, అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం మరియు చిత్రపటం అందజేసిన ఆలయ అధికారులు ..అనంతరం గౌరవ మంత్రివర్యులు శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయమును సందర్శించారు.ఈ సందర్బంగా ఆలయ ఈవో కె.ఎస్ రామరావు గారు గౌరవ మంత్రివర్యులకు అమ్మవారి ‘శ్రీ కనకదుర్గప్రభ వైభవం’ పుస్తకం ను అందజేశారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

019234
Total views : 90134

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.