Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Crime విద్యార్థుల మధ్య ఘర్షణలో విద్యార్థికి గాయాలు..

విద్యార్థుల మధ్య ఘర్షణలో విద్యార్థికి గాయాలు..

by Rama
student

పంజాగుట్ట లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీలో ఒకే కళాశాలకు చెందిన రెండు గ్రూపుల విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో విద్యార్థికి గాయాలు హష్మాన్ కుటుంబీకుల కథనం ప్రకారం, బంజారాహిల్స్ సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీ బంజారాహిల్స్‌లోని అమ్జెద్ అలీఖాన్ కాలేజీలో బీబీఏ చదువుతున్న సయ్యద్ హష్మాన్ తాహా-21 ఏళ్లుగా అదే కళాశాలలో చదువుతున్న నోమన్ ఖాద్రీ, అద్నాన్, ఒమర్ అబ్దుల్ హమీద్ తదితరులు మారణాయుధాలతో దాడి చేశారు. క్షతగాత్రుడిని నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించడంతో అతని అన్న సయ్యద్ ఖాసీం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్ పోలీస్…

Read Also..

Advertisements

You may also like

Our Visitor

009384
Total views : 62177

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.