26
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ట్రక్కును ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదంలో మరో 20 మందికిపైగా ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. వడోదర జిల్లాలో కోటంబి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ నుంచ సూరత్కి వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది.






Total views : 146673