Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Andhra Pradesh విశాఖలోని పార్కు స్థలం కబ్జా కలకలం ..

విశాఖలోని పార్కు స్థలం కబ్జా కలకలం ..

by Satya
park in Visakhapatnam

విశాఖలోని పీఎం పాలెం బింద్రా నగర్ లో పార్కు స్థలం కబ్జా కలకలం రేపింది. పట్టపగలే మూడు కోట్ల విలువ చేసే పార్క్ స్థలాన్ని కేటుగాళ్లు కబ్జా చేశారు. జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ, జీవీఎంసీ సిటీ ప్లానర్ సురేష్ అండదండలతో రేచ్చిపోతున్నారు భూరాబందులు. బింద్రానగర్ షిప్ యార్డ్ లో వాలిన భూ రాబందులు, భూ బకాసురులకు జీవీఎంసీ జోన్ 2 టౌన్ ప్లానింగ్ విభాగం కొమ్ముకాస్తుంది. సీవీఆర్ న్యూస్ని ఘా పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.

Advertisements

You may also like

Our Visitor

009393
Total views : 62299

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.