Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh కాలువ విషయంపై మహిళకు తీవ్ర గాయాలు..

కాలువ విషయంపై మహిళకు తీవ్ర గాయాలు..

by Rama
canal issue

అనంతపురం జిల్లా యాడికి మండలం కోనఒప్పులపాడు గ్రామంలో రస్తాలో ఉన్న కాలువ విషయంపై మహిళలు గొడవ పడడంతో బాల గంగయ్య మరియు గంగిరెడ్డి ఇరువురు రిషిత అనే మహిళపై ఘర్షణకు దిగి కొడవలితో నరకపోవడంతో చేయి అడ్డు పెట్టగా చేయికి బలమైన గాయం తగిలింది వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళ రిషిత మాట్లాడుతూ గత మూడు నెలల నుంచి గంగిరెడ్డి అనే వ్యక్తి నాపై లైంగిక వేధింపులు వేధిస్తున్నాడని ఆరోపణలు చేసింది. గంగిరెడ్డి గత మూడు నెలల నుంచి రిషిత మహిళపై లైంగిక వేధింపులు చేస్తూ తనకు అనుకూలంగా మలుచుకోలేదని ఇరువురు మహిళలను వాగ్వాదం చేసుకుంటుండగా అతను ఘర్షణలోకి జోక్యం చేసుకొని నాపై కొడవలితో దాడి చేయగా చేయి అడ్డు పెట్టడంతో చేయికి బలమైన గాయం తగిలిందని మహిళ తెలిపింది.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014343
Total views : 79964

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.