Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra PradeshChittoor వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి..

వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి..

by Rama
vivahitha mruthi

చిత్తూరు జిల్లా కుప్పం మునిసిపాలిటీ పరిధిలోని గుల్లేపల్లి వద్ద రైలు పట్టాలపై అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి చెందింది. 5సం. క్రితం వివాహం అయ్యింది. ఇప్పటికే పలుమార్లు భార్యాభర్తల మధ్య గొడవలు, భర్త సుబ్రమణ్యం సరస్వతిని చిత్రహింసలకు గురి చేసేవాడు. సరస్వతి అత్తగారింటికి కూతవేటు దూరంలో రైలు పట్టాలపై శవమై పడింది. రైల్వే పోలీసులు చేరుకునే లోపే శవం మాయం చేశారు. మళ్ళీ శవాన్ని భర్త తాలూకు బంధువులు తీసుకువచ్చి రైలు పట్టాలపై పెట్టారు.5సం. క్రితం వివాహం అయ్యింది. ఇప్పటికే పలుమార్లు భార్యాభర్తల మధ్య గొడవలు, భర్త సుబ్రమణ్యం సరస్వతిని చిత్రహింసలకు గురి చేసేవాడు.

Advertisements

You may also like

Our Visitor

025658
Total views : 147628

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.