Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Crime అర్ధరాత్రి పోలేరమ్మ గుడిలో దొంగల బీభత్సం

అర్ధరాత్రి పోలేరమ్మ గుడిలో దొంగల బీభత్సం

by Prakash
Midnight thieves in the temple

బాపట్ల జిల్లాలో అర్ధరాత్రి దోంగలు అలజడి చేసారు. కంకటపాలెం గ్రామం పోలేరమ్మ దేవస్థానంలో రాత్రి అమ్మవారి నగలు, హుండీ అపహరణకు గురయ్యాయి. గుడిలోని ఏ సామాగ్రిని వదలకుండా మొత్తం దోచుకున్నారు దొంగలు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పనిచేయడం లేదని తెలుసుకొని ఈ దారుణానికి ఒడిగట్టారన్నారు పోలీసులు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: