Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Latest News ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ డెడ్

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ డెడ్

by Rama
Bike Accident

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. ఆరాంఘర్ నుంచి మేహిదిపట్నం వైపు బైక్ పైన వెళ్తున్న అక్బర్ మోహిఉద్దిన్ (24) అనే ఓ యువకుని, శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 245 వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడం తో, యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీనితో ఢీకొన్న వాహనం అక్కడ నుంచి ఫరారయ్యింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఒస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Advertisements

You may also like

Our Visitor

013958
Total views : 78707

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.