Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Andhra PradeshGuntur వివాహిత ఆత్మహత్య..

వివాహిత ఆత్మహత్య..

by Rama
suicide

పల్నాడు జిల్లా.. సత్తెనపల్లి గొల్లమూడివారి వీధిలో వివాహిత డాబా మీద నుండి దూకి ఆత్మహత్యకి పాల్పడింది. మృతురాలు సంతోషి లక్ష్మి (40) నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు కారణం కుటుంబ కలహాలని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Advertisements

You may also like

Our Visitor

040030
Total views : 203079

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: