అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitaramaraju District) డుంబ్రిగూడ మండలం బొడ్లమామిడి కొల్లాపుట్ పంచాయతీ కి చెందిన పొట్టంగి మధు వైఫ్ ఆఫ్ సన్యాసమ్మ నిండు గర్భిణీ పురిటి రావడంతో హాస్పిటల్ కి తీసుకు వెళ్లడానికి 108 అంబులెన్స్ కి ఫోన్ చేయగా మీ ఊరి వరకు రోడ్డు బాగోలేదు రోడ్డు బాగున్నంతవరకే మేము రాగలమని సిబ్బంది చెప్పడంతో రెండు కిలోమీటర్ల వరకు డోలిమోత తో మోసుకొని రావడం జరిగింది. మరమ్మత్తులో ఉన్న రోడ్డు బాగు చేయకపోవడం వల్లే ఈ సంఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు భావిస్తున్నారు. కావున ఇప్పటికైనా ఐటీడీఏ పీవో వి. అభిషేక్ స్పందించి రోడ్డు పనులు ముమ్మరం చేసి మా సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం గత పదమూడు సంవత్సరాలుగా సాగుతుండటం స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. 2014లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ప్రతిరోజూ రైల్వే గేటు…
- ‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ మొత్తం పూర్తయింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో…
- పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అనిత పర్యటించారు. కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రామచంద్రపురం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి



Total views : 62273