Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Telangana తల్లి మృతి.. అంత్యక్రియలకు ముందుకు రాని కొడుకులు…..

తల్లి మృతి.. అంత్యక్రియలకు ముందుకు రాని కొడుకులు…..

by Satya
తల్లి మృతి.. అంత్యక్రియలకు ముందుకు రాని కొడుకులు…..

మందమర్రి పట్టణంలో మానవత్వం మంట కలిసింది పాత బస్టాండ్ ఏరియాలో గల మున్సిపాలిటీ పక్కన ఉన్న కాలనీలో . రాగంశెట్టి మల్లక్క అనే వృద్ధురాలు ఒంటరిగా జీవనం సాగిస్తుంది… మల్లక్కకు తిరుపతి,వెంకటేశ్, సురేష్ అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు… సురేష్ భారత సైన్యం ఆర్మీ జవాన్ గా పనిచేస్తున్నాడు.. అయితే ఉదయం అనారోగ్యంతో మల్లక్క మృతి చెందింది.. దీంతో కొడుకులకు స్థానికులు సమాచారం ఇచ్చారు అయితే.. అంత్యక్రియలు నిర్వహించేందుకు ముగ్గురు కొడుకులు ముందుకు రాలేదు.. విషయం తెలుసుకున్న కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. దీంతో వెనక్కు తగ్గిన కొడుకులు అంత్యక్రియను చేపట్టారు.. కన్నతల్లి మరణించిన అంత్యక్రియలకు ముందుకు రాకపోవడంతో ఈ ఘటన స్థానికులను కలచివేసింది ఈ ఘటనతో పలువురు స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. కొడుకుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు…

Follow us on : FacebookInstagramYouTube & Google News

  • ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..
    క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్…ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి. ఈ…
  • చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..
    నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన , ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా…
  • తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్
    తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్‌ 25 నుంచి జులై 24 వరకు అధికారులు,…
  • విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!
    విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
  • తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..
    తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్‌ సృష్టించిన సీఎం విజయ్‌..తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన క్రమశిక్షణ, సమయపాలన అధికారుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయంలో విధులకు హాజరవుతుండటంపై హర్షం వ్యక్తం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

013979
Total views : 78764

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.