స్థానిక శెట్టిబలిజిపేటలో మెయిన్ జగ్గంపేటలో డ్రైనేజీ పూడికతీత ప్రారంభించిన టిడిపి అధ్యక్షులు నవీన్ . ఈ సందర్భంగా జీను మణిబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు మాట్లాడుతూ ఎన్నికలు పూర్తయిన తర్వాత మా నాయకుడు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయకుండానే అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టడం ఎన్నికలకు ముందు మా నాయకులు నెహ్రూ, నవీన్ లు గ్రామాల్లో పర్యటించేటప్పుడు ప్రజల వివరించిన సమస్యలను ఒక్కొక్కటిగా తీర్చడంలో భాగంగా ఈరోజు శెట్టిబలిజిపేటలో డ్రైనేజీల సమస్యను ముందుగా తీర్చాలని ఉద్దేశంతో పూడికతీత ప్రారంభించామని అదేవిధంగా పుష్కర ఎత్తిపోతల పథకం సంబంధించి మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమస్య వివరించడం అప్పుడే అధికారులు దీనిపై చర్యలు ప్రారంభించడం జరిగిందని గత వైసిపి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలలో ఒక్కరోజైనా ప్రజా సమస్యల పరిష్కరించలేదని అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, బుర్రి సత్తిబాబు, బచ్చల సుధీర్, పిలా మహేష్, కురుమల్ల నాగేశ్వరరావు, నే దూరి గణేష్, తోలుగంటి ప్రవీణ్ రెడ్డి, నండ్ల చిరంజీవి, రీస్ రమణ,కొండ్రుతూశ్రీను, వైభోగుల కొండబాబు యాదవ్, రాయి సాయి, వైభోగుల శ్రీనివాస్ యాదవ్, తుమ్మల కిషోర్, గొర్రెల వీరబాబు, కింగం రామకృష్ణ, చేలికాని హరి ముత్యాల సత్యనారాయణ, కోడూరి సత్యనారాయణ, పలివెల ఏసు రాజు, తదితరులు పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్…ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి. ఈ…
- చిలకా ప్రొడక్షన్స్ థ్రిల్లర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్గా మూవీ గ్రాండ్ రిలీజ్..నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన , ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా…
- తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు అధికారులు,…
- విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
- తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్..తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్ సృష్టించిన సీఎం విజయ్..తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన క్రమశిక్షణ, సమయపాలన అధికారుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయంలో విధులకు హాజరవుతుండటంపై హర్షం వ్యక్తం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 78762