Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra Pradesh పోలవరానికి అంతర్జాతీయ నిపుణల బృందం

పోలవరానికి అంతర్జాతీయ నిపుణల బృందం

by Satya

పోలవరం భారీ నీటి పారుదల ప్రాజెక్టును సందర్శించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందం కాసేపట్లో పోలవరం వెళ్లనుంది. రాజమండ్రి నుండి ఈ బృందం రోడ్‌ మార్గంలో పోలవరం ప్రాజెక్టుకు చేరుకుంటుంది. ఈ బృందంలో అమెరికా ప్రొఫెషనల్‌ ఇంజనీర్‌ డేవిడ్‌ బి.పాల్‌, కెనడాకు చెందిన రిచర్డ్‌ డొన్నెల్లీ, సీన్‌ హించ్‌బెర్జర్‌ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు భద్రత, తదితర అంశాలపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రస్తుత ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణల నేపథ్యంలో అంతర్జాతీయ నిపుణుల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బృందం ప్రాజక్టు భద్రతపై పరిశీలన చేసి తమ నివేదికను ప్రభుత్వానికి ఇస్తాయని భావిస్తున్నారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM YOU TUBE , GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: