కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాజకీయానాయకులు తగ్గడం లేదు ఒకరి పై ఒకరు మీడియా ముకంగా భూతులతో రెచ్చిపోతున్నారు. ఇరు వర్గల్లో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు వెళ్లాయి. రాజకీయనాయకుల ఫిర్యాదుతో పోలీస్ లు తలలు పట్టుకుంటున్నారు భూతుల పురాణం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా నాయకులు విచక్షణ కోల్పోయి. తిట్టుకోవడంతో మరింత రచ్చకు దారితిస్తుంది ప్రజల్లో చులకన భావం కూడా వ్యక్తమవుతుంది BRS కార్యకర్తను కాంగ్రెస్ నాయకుడు తిట్టారన్నా నేపథ్యంలో మొదలైన జగడం తీవ్ర పదజాలం వరకు వెళ్ళింది. BRS కాంగ్రెస్ మధ్య రోజు రోజుకు జిల్లాలో అట్టుడికిపోతుంది BRS MLA కోవా లక్ష్మి రెబ్బేన పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ ఫిర్యాదు చేసింది ఆదివాసి మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా నోటికి వచ్చినట్టు బూతులు తిట్టిన కాంగ్రెస్ నాయకులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి నాకు న్యాయం చేయాలని రెబ్బెనకుమురం భీమ్ జిల్లాలో రాజకీయ జగడం……..! పోలీస్ స్టేషన్లో సిఐ చిట్టిబాబుకు ఆసిఫాబాద్ నియోజవర్గ ఎమ్మెల్యే కో లక్ష్మి ఫిర్యాదు చేశారు. వచ్చిన మంత్రి సీతక్క కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఆదివాసి మహిళా ని చూడకుండా ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అని చూడకుండా నన్ను అవమానపరిచారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి నాయకుల పై కేసు నమోదు తీసుకొని కఠిన చర్యలు చేపట్టాలని ఆమె అన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. “ఆకలేస్తుంది అమ్మ… అన్నం పెట్టు” అంటూ నమ్మించి పిలిపించి, కన్నతల్లినే ఘోరంగా హతమార్చాడు ఓ కసాయి కొడుకు. మే 4వ తేదీన ముంజేటి స్పందన…
- గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్చల్..కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నూతన జాతీయ రహదారిపై హైడ్రామా చోటుచేసుకుంది. సేల్స్ టాక్స్ అధికారులమంటూ హైవేపై వాహనాలను ఆపి, తనిఖీల పేరుతో కొందరు వ్యక్తులు సాగిస్తున్న ఆన్లైన్ దోపిడీ బట్టబయలైంది. రసీదులు లేని అక్రమ వసూళ్లతో వాహన డ్రైవర్లను…
- విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..పట్టపగలే నగర నడిబొడ్డున.. జన సంచారం ఉన్న వేళే ఓ మహిళ హత్య కావడం కలకలం రేపింది. ఓ అపార్ట్మెంట్ లోకి దూరి దారుణంగా హత్య చేశాడో దుండగుడు. దొంగతనానికి వచ్చి.. బంగారు నగలు దోచుకునే సమయంలో హత్య చేసిన ఘటన…
- Lucknow Super Giants ఘన విజయం.. మార్ష్ విధ్వంసంతో సీఎస్కే చిత్తు..లక్నో సూపర్ జెయింట్స్కు ఇది అద్భుతమైన విజయం, అలాగే ఎంతో క్లినికల్గా సాగిన చేజ్. ఈ సీజన్లో మిచెల్ మార్ష్కు జోడీగా పలువురు ఓపెనర్లను ప్రయత్నించిన తర్వాత, జోష్ ఇంగ్లిస్నే సరైన భాగస్వామిగా వారు చివరకు కనుగొన్నట్టున్నారు. ఈ భారీ 135…
- జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.జనసేన అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన మంగళగిరి కార్యాలయంలో జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిని కావాలని తాను పార్టీ పెట్టలేదని తెలిపారు. తెలంగాణలో మొదలైన జనసేన ప్రస్థానం కేరళతో పాటు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 78313