Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh రైతులకు సాగునీరు అందేలా చర్యలు

రైతులకు సాగునీరు అందేలా చర్యలు

by Rama
Farmers

రైతులకు కనుపూరు కెనాల్ సాగునీరు అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ తో పాటు సర్వేపల్లి రైతులు కూడా ఈ కెనాల్ పై ఆధారపడి ఉన్నారన్నారు. ప్రస్తుతం విస్తారంగా కురుస్తున్న వర్షాలతో చెరువులు కూడా నిండాయన్నారు. రైతు ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన వెల్లడించారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

013904
Total views : 78387

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.