నెల్లూరు జిల్లాలో ఈరోజు సామాజిక సాధికారిక బస్సు యాత్ర ప్రారంభం కానుంది. కోవూరు నియోజకవర్గంలోని నార్త్ రాజపాలెంలో జరిగే బస్సు యాత్ర కోసం పెద్ద ఎత్తన జనసమీకరణ చేస్తున్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గం నుంచి సుమారు 15 వేల మంది హాజరవుతారని భావిస్తున్నారు. దీంతో రాజుపాలెం సెంటర్ మొత్తం వైఎస్సార్ సిపి ఫ్లెక్సీలతో నీలిమయమైంది. ఈ కార్యక్రమానికి మంత్రి కాకాణి, ఎంపీలు విజయసాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర, ఎమ్మెల్యేలు, మీడియా అడ్వయిజర్ సినీ నటుడు అలీ హాజరుకానున్నారు.
Tag:
Adala Prabhakar Reddy
రైతులకు కనుపూరు కెనాల్ సాగునీరు అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ తో పాటు సర్వేపల్లి రైతులు కూడా ఈ కెనాల్ పై ఆధారపడి ఉన్నారన్నారు. ప్రస్తుతం విస్తారంగా కురుస్తున్న వర్షాలతో చెరువులు కూడా నిండాయన్నారు. రైతు ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన వెల్లడించారు.
Read Also..




Total views : 78496