ముందస్తు బెయిల్ విచారణ వాయిదా….
previous post
అమరావతి ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈనెల 29కి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.






Total views : 61714Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.