Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Telangana ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల‌ సంఖ్యని పెంచడానికి బడిబాట కార్యక్రమం

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల‌ సంఖ్యని పెంచడానికి బడిబాట కార్యక్రమం

by Satya
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల‌ సంఖ్యని పెంచడానికి బడిబాట కార్యక్రమం

కొత్త విద్యా సంవత్సరం ‌మొదలు‌ అయ్యింది రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల‌ సంఖ్యని పెంచడానికి బడిబాట కార్యక్రమం ఉపాధ్యాయులు ద్వారా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు . సాంకేతిక పరిజ్ఞానం ను సద్వినియోగం చేసుకుంటూ సర్కార్ బడులలో విద్యార్థుల ప్రవేశాల కోసం ప్రయత్నిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞాణంతో AI విడియోలతో ఇప్పుడు ప్రభుత్వ ‌పాఠశాలలో విద్యార్థులు చెరేలా‌ ప్రమోషన్ చేస్తున్నారు. ప్రవేశాలను పెంచుకునేందుకు ఉపాధ్యాయులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన వైనం పై cvr news ప్రాత్యేక కథనం .

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల‌ సంఖ్యని పెంచడానికి బడిబాట కార్యక్రమం నిర్వహిస్తుంటారు….గ్రామంలోని విద్యార్థుల ఇంటికి వెళ్ళి ఉపాద్యాయులు ప్రభుత్వ పాఠశాల గురించి వివరిస్తుంటారు.అయితే ‌ఈసారి‌ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు వినూత్నమైన ప్రచారం చేస్తున్నారు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి వీడియోలు రూపొందించారు.. గ్రామానికి‌ సంబంధించిన పాఠశాల వీడియో ఎఐ టెక్నాలజీ తో తయారు చేసి సోషల్ మీడియా (వాట్సప్, ఫేస్‌బుక్) ని ఉపయోగించి విద్యార్థులు పాఠశాలలో చెరేలా కృషి చేస్తున్నారు….సాంకేతిక పరిజ్ఞాణంతో AI వీడియోలతో ఇప్పుడు ప్రభుత్వ ‌పాఠశాలలో విద్యార్థులు చెరేలా‌ ప్రమోషన్ చేస్తున్నారు .

Follow us onFacebookInstagramYouTube & Google News


  • హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.
    వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
  • రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
    రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
  • బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
    యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039775
Total views : 200809

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: