Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Telangana ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల‌ సంఖ్యని పెంచడానికి బడిబాట కార్యక్రమం

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల‌ సంఖ్యని పెంచడానికి బడిబాట కార్యక్రమం

by Satya
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల‌ సంఖ్యని పెంచడానికి బడిబాట కార్యక్రమం

కొత్త విద్యా సంవత్సరం ‌మొదలు‌ అయ్యింది రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల‌ సంఖ్యని పెంచడానికి బడిబాట కార్యక్రమం ఉపాధ్యాయులు ద్వారా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు . సాంకేతిక పరిజ్ఞానం ను సద్వినియోగం చేసుకుంటూ సర్కార్ బడులలో విద్యార్థుల ప్రవేశాల కోసం ప్రయత్నిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞాణంతో AI విడియోలతో ఇప్పుడు ప్రభుత్వ ‌పాఠశాలలో విద్యార్థులు చెరేలా‌ ప్రమోషన్ చేస్తున్నారు. ప్రవేశాలను పెంచుకునేందుకు ఉపాధ్యాయులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన వైనం పై cvr news ప్రాత్యేక కథనం .

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల‌ సంఖ్యని పెంచడానికి బడిబాట కార్యక్రమం నిర్వహిస్తుంటారు….గ్రామంలోని విద్యార్థుల ఇంటికి వెళ్ళి ఉపాద్యాయులు ప్రభుత్వ పాఠశాల గురించి వివరిస్తుంటారు.అయితే ‌ఈసారి‌ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు వినూత్నమైన ప్రచారం చేస్తున్నారు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి వీడియోలు రూపొందించారు.. గ్రామానికి‌ సంబంధించిన పాఠశాల వీడియో ఎఐ టెక్నాలజీ తో తయారు చేసి సోషల్ మీడియా (వాట్సప్, ఫేస్‌బుక్) ని ఉపయోగించి విద్యార్థులు పాఠశాలలో చెరేలా కృషి చేస్తున్నారు….సాంకేతిక పరిజ్ఞాణంతో AI వీడియోలతో ఇప్పుడు ప్రభుత్వ ‌పాఠశాలలో విద్యార్థులు చెరేలా‌ ప్రమోషన్ చేస్తున్నారు .

Follow us onFacebookInstagramYouTube & Google News


  • క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..
    సన్‌రైజర్స్ హైదరాబాద్ చేసిన చేజ్ చాలా బాగా పేస్‌తో సాగింది. ఇది వారి బ్యాటర్లు సాధారణంగా ఇష్టపడే ఫ్లాట్ పిచ్ కాదు; ఇది రెండు-పేస్ ఉన్న, కొంచెం నెమ్మదిగా ప్రవర్తించిన వికెట్ కావడంతో ఎక్కువ ఓర్పు మరియు నియంత్రణ అవసరమైంది. హెడ్…
  • చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..
    దేశంలోనే సరికొత్త రికార్డుకు వేదికైంది కేరళ. ఎప్పుడూ వినూత్న పథకాలు, సామాజిక నిర్ణయాలతో వార్తల్లో నిలిచే కేరళ రాష్ట్రం.. ఇప్పుడు వృద్ధుల కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తూ…
  • తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త
    తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన గరిష్ట వయోపరిమితిని మరో పదేళ్ల పాటు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఇందుకు సంబంధించి జీవో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

014654
Total views : 80701

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.