Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home TelanganaHyderabad బ్రోకర్ హౌస్ గా మారిన బిజెపి..

బ్రోకర్ హౌస్ గా మారిన బిజెపి..

by Rama
Bjp

బిజెపి పార్టీ ఇప్పుడు తెలంగాణలో బ్రోకర్ హౌస్ గా మారింది. తెలంగాణ రాష్ట్రము అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేసిన కంటోన్మెంట్ బిజెపి సీనియర్ నాయకులు నాయుడు ప్రకాష్. విజయ రామారావు. కంటోన్మెంట్ నామినేటెడ్ బోర్డు మెంబెర్ రామకృష్ణ బిజెపి పార్టీ లో పెద్ద బ్రోకర్ గా మారాడు. కంటోన్మెంట్ లో ఐదు మంది బీజేపీ నాయకులు 40 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాము. కంటోన్మెంట్ నామినేటెడ్ బోర్డ్ మెంబర్ రామకృష్ణ పార్టీలో కష్టపడ్డా వారికీ అన్యాయం చేసి, వేరే వాళ్లకు టికెట్ కేటాయించడం అతి దారుణమైన మోసము. రామకృష్ణ లెఫ్ట్ సైడ్ జేబులో కిషన్ రెడ్డి, రైట్ సైడ్ జేబులో లక్ష్మణ్ ఉన్నారు అని నేను ఏది చెప్తే అదే నడుస్తుంది అని ఇష్టారాజంగా వివరిస్తున్నారు. బిజెపి పార్టీ కంటోన్మెంట్లో ఎలా గెలుస్తుందో మేము చూస్తాం. బిజెపి పార్టీకి రెబల్గా బరిలో దిగనున్నాము. బిజెపి పార్టీ ఒక పెద్ద బ్రోకర్ హౌస్ ల మారింది. నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చి పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకు అన్యాయం చేస్తుంది. కంటోన్మెంట్ లో 60 వేల మంది మా సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. కచ్చితంగా బిజెపి పార్టీ కి రెబల్ నుంచి పోటీ చేసి ఈ ఎలక్షన్ లో గెలిచి , మాసత్తా చూపుతాం.

Advertisements

You may also like

Our Visitor

025380
Total views : 147108

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.