352
ఘంటసాల మండలం లంకపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టిన ఘటనలో భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. మృతులు చల్లపల్లి మండలం పచ్ఛార్లంక గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. 108 వైద్య సిబ్బంది సంఘటన చేరుకొని వైద్య పరీక్షలు చేయగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. చల్లపల్లి సిఐ చిన్ని నాగ ప్రసాద్ ఆదేశాలతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఇది చదవండి: ఏపీలో మార్పు కేవలం కూటమి తోనే సాధ్యం..
ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ …
హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార …
జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం …
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 90721