Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వం..

వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వం..

by
Tahsildar Madhusudan Rao

మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో పిచ్చాటూరు మండలం శివగిరి గ్రామంలో వరద బాధితులకు నిత్యవసర సరుకులు బియ్యం, ఆయిల్, పప్పు లు పంపిణీ చేశారు. ఆర్థిక సహాయం క్రింద ఒక వ్యక్తి ఉన్న కుటుంబానికి 1000 రూపాయలు, ఇద్దరు ఉన్న కుటుంబాలకు 2000 రూపాయలు, ఇద్దరి కన్నా ఎక్కువ ఉన్న కుటుంబాలకు 2500 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో తహాశీల్దార్ మధుసూధన్ రావు, వైఎస్ఆర్సీపీ పార్టీ కన్వీనర్ చలపతి రాజు, రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ నాయుడు, ఎంపీటీసీ రమేష్ రాజు,స ర్పంచ్ కిరణ్ నాయుడు విఆర్ఓ రూపేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039697
Total views : 199356

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: