Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Latest News భర్తను హత్య చేసిన భార్య..

భర్తను హత్య చేసిన భార్య..

by Rama
murder

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండవ తారీకు ప్రియుడు సాయంతో భర్తను హతమార్చిన భార్య, హత్య వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించిన చౌటుప్పల్ ఏసిపి మొగులయ్య ఈ సమావేశం లో సిఐ దేవేందర్ ఎస్సైలు పాల్గొన్నారు. ఏసిపి హత్య వివరాలు తెలుపుతూ
రమావత్ శీను, సరోజ దంపతులతో మాతంగి మహేష్ అన్న యువకుడు చనువుగా ఉండడంతో వీరి ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండడంతో రెండవ తారీకు రాత్రి ప్రియుడు మహేష్ సహాయంతో భార్య సరోజ భర్త శీనును తాడు సహాయంతో హత్య చేసి ఎవరికి అనుమానం రాకుండా జనావాసాలు లేని కాలి ఇంటి మెట్ల పై మృతదేహాన్ని వేసి తన భర్త కనబడుటలేదని కుటుంబ సభ్యులకు తెలపడంతో మృతుడి తండ్రి , సోదరుడు కు సరోజ పై అనుమానం తో పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేసిన పోలీసులకు అక్రమ సంబంధం కారణంగా హతమార్చారాన్ని తెలుసుకొని భార్య సరోజ, ప్రియుడు మాతంగి మహేష్ ల పై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నారని తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

013955
Total views : 78687

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.