Wednesday, April 22, 2026
News Navigation
Wednesday, April 22, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Andhra Pradesh జీతం వద్దు.. ప్రజా సేవ ముద్దు అంటున్న పవన్

జీతం వద్దు.. ప్రజా సేవ ముద్దు అంటున్న పవన్

by Rama
జీతం వద్దు.. ప్రజా సేవ ముద్దు అంటున్న పవన్

ఆంధ్రప్రదేశ్ అష్టకష్టాల్లో పడింది. వైఎస్ జగన్ హయాంలో కునారిల్లిపోయిన ఏపీని బాగు చేసేందుకు చంద్రబాబు సర్కార్ సమాయత్తమైంది.
ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు, పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జీతం, ఫర్నీచర్ వద్దని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీ ఆర్థిక పరిస్థితి తన జీతానికి సహకరించదని పవన్ తేల్చి చెప్పారు. రాజకీయాల్లో ఆదర్శంగా నిలుస్తూనే ఆర్థిక దుస్థితిపై పవన్ నిర్మోహమాటంగా మాట్లాడారు.
ఏపీని అప్పులకుప్పలా జగన్ మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే కాకుండా కార్పొరేషన్లపైనా అప్పులు చేశారని మండిపడ్డారు.
సచివాలయం, హైకోర్టు భవనం… ఇలా అన్ని భవాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. అందుకే తనకు జీతం వద్దు.. ప్రజా సేవ ముద్దు అని పవన్ తెలిపారు,

FOLLOW US ON : FACE BOOKINSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS

  • దర్శకులు కౌశిక్ పెగల్లపాటి, మురళీకాంత్ దేవసోత్ చేతుల మీదగా “సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ లాంచ్..
    కాళీ క్రాఫ్ట్స్, నిర్మలం డ్రామాస్ బ్యానర్స్ పై సుబ్బా మాధవరపు రచనా దర్శకత్వంలో అరుణ్ కుమార్ పర్వతనేని డిఓపిగా గ్యాని సంగీతాన్ని అందించిన చిత్రం సూర్య బి పాజిటివ్. చరణ్ పీసర్ల హీరోగా, యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరోయిన్స్ గా…
  • నాగావళి నదిపై వంతెన లేక 43 గ్రామాలకు రవాణా కష్టాలు..
    పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో ప్రజలు నేటికీ రవాణా కష్టాలతో నరకం అనుభవిస్తున్నారు. ఒకవైపు 22 పంచాయతీలు, మరోవైపు నాగావళి నది అవతల 9 పంచాయతీలు ఉండటం వల్ల ప్రజలు నది దాటకుండా మండల కేంద్రానికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది.…
  • అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు..
    వైఎసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. తన ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన గుంటూరు కలెక్టరేట్ వద్ద దీక్షకు దిగారు. దీంతో ఆయనపై మరో కేసు నమోదు…
  • ఏపీ కొత్త ఎన్నికల కమిషనర్‌గా అనిల్ చంద్ర నియామకం..
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అనిల్ చంద్రను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నీలం సాహ్ని పదవీకాలం ముగియడంతో విజిలెన్స్ కమిషనర్‌గా ఉన్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. అనిల్ చంద్ర ప్రస్తుతం రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా…
  • ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ కీలక వ్యాఖ్యలు
    అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇవాల్టితో కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రెండోవిడత చర్చలు జరుగుతాయా, లేదా అనేది ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

007256
Total views : 47724

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.