Sunday, July 26, 2026
News Navigation
Sunday, July 26, 2026
News Navigation

Breaking

Sunday, July 26, 2026
Home Andhra PradeshChittoor తిరుపతిలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

తిరుపతిలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

by Rama
Sugunamma

తిరుపతి (Tirupati) మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ (Ex MLA Sugunamma) తిరుగుబావుటా ఎగురవేశారు. గత ఐదు సంవత్సరాలుగా టీడీపీ ఇన్చార్జిగా ఉంటూ ప్రజల మధ్యలోనే ఉండి వారి సమస్యలను తెలుసుకొని వారికి, పార్టీకి అండగా ఉన్నానని.. ఇలాంటి పరిస్థితుల్లో కూటమిలో భాగంగా తిరుపతి సీటు జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నాన్ లోకల్ వ్యక్తికి సీటు ఇవ్వద్దంటు సుగుణమ్మ అధిష్టానాన్ని కోరనున్నారు. కూటమిలో భాగంగా తిరుపతిలోని జనసేన టీడీపీ లో అభ్యర్థులకు ఎవరికి టికెట్ ఇచ్చినా ఖచ్చితంగా ఆ అభ్యర్థిని గెలిపించి చంద్రబాబునాయుడు కి పవన్ కళ్యాణ్ కి గిఫ్ట్ గా ఇస్తామని అన్నారు. తిరుపతి టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ జనసేన సీటు తనకి ఇస్తే ఆ పార్టీలో చేరుతానని ప్రకటన చేసారు. ఈ సందర్భంగా టీడీపీ ముఖ్య నేతలతో తిరుపతిలోని ప్రైవేట్ హోటల్లో సుగుణమ్మ సమావేశం అయ్యారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: చంద్రబాబు బెయిల్‌ రద్దు.. పిటిషన్‌పై విచారణ


నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ …
మంగళగిరిలో కాపర్ వైర్ చోరీ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న భవనాలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ వైర్లను చోరీ చేస్తున్న …
ఏలూరు జిల్లాలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్‌కు విస్తృత ఏర్పాట్లు.
ఏలూరు జిల్లాలో ఈ నెల 24న నిర్వహించనున్న మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్‌కు జిల్లా యంత్రాంగం అన్ని …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: