Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Latest News ‘ఎక్స్‌’లో రాహుల్‌ గాంధీ పోస్ట్‌.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు

‘ఎక్స్‌’లో రాహుల్‌ గాంధీ పోస్ట్‌.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు

by Prakash
rahul gandhi

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ఎలక్షన్‌ కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. రాహుల్‌ గాంధీ శనివారం తన ఎక్స్‌ ఖాతా ద్వారా కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీలను పేర్కొంటూ తమకే ఓటేయాలని రాజస్థాన్‌ ప్రజలను అభ్యర్థించారు. అయితే ఈ పోస్టు ద్వారా పోలింగ్‌కు 48 గంటల పాటు ఎలాంటి ప్రచారాన్ని చేయకూడదన్న నిబంధనను ఉల్లంఘించారని ఎన్నికల కమిషన్‌కు బీజేపీ శనివారం లేఖ రాసింది. రాహుల్ గాంధీ ఎన్నికల మార్గదర్శకాలను ఉల్లంఘించారని ఫిర్యాదుచేసింది. రాహుల్‌ గాంధీ సోషల్ మీడియా ఖాతాను సస్పెండ్ చేసి ఆయనపై ఇతర చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది.

Advertisements

You may also like

Our Visitor

039533
Total views : 198290

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: