Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Crime దర్గా గ్రామంలో విషాద ఛాయలు

దర్గా గ్రామంలో విషాద ఛాయలు

by Rama
mother-daughter suside

పండగపూట విషాదం చోటుచేసుకుంది. కాజీపేట దర్గా లోని బంధం చెరువులో దూకి తల్లి (40)కూతురు (14) ఆత్మహత్యకి పాల్పడ్డారు. అది తెలుసుకొని వృద్ధురాలైన అత్త గుండెపోటుతో మృతి చెందింది. మృతులు దర్గాకు చెందిన వారు. ఒకే ఇంట్లో మూడు మృతదేహాలు పోస్టుమార్టం కోసం మృతదేహాలను పోలీసులు ఎంజీఎంకు తరలించారు. ఎసిపి డేవిడ్ రాజు కాజీపేట ఇన్స్పెక్టర్ రాజు… సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు.

Advertisements

You may also like

Our Visitor

009373
Total views : 62112

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.