వాహనదారులకు ఊహించినట్లే షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్పై సగటున రూ.3, డీజిల్పై రూ.3 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు పెరిగే పరిస్థితి నెలకొందని కేంద్రం ముందు నుంచే సంకేతాలు ఇస్తూ వచ్చింది. అయితే భారీగా పెరగొచ్చనే అంచనాల నడుమ.. రెండింటి మీద మూడేసి రూపాయల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి ఆయిల్ కంపెనీలు.
Tag:





Total views : 76817