టాలీవుడ్ కమెడియన్ అలీ కి వికారాబాద్ గ్రామపంచాయితీ నోటీసులు . వికారాబాద్ నవాబుపేట ,ఏక్ మామిడి రెవిన్యూ పరిధిలో సర్వే నెంబర్ 345 లో లో తండ్రి మహమ్మద్ బాషా పేరు మీద వారికీ ఒక పామ్ హౌస్ ఉంది . ఈ పామ్ హౌస్ కు గ్రామ పంచాయితీ నుండి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించినట్టు గుర్తించిన నవాబ్ పేట్ గ్రామా పంచాయితీ కార్యదర్శి శోభారాణి నవంబర్ 5 న మొదటగా నోటీసులు జారీ చేసారు. నోటీసుకు అలీ నుండి ఎటువంటి సమాధానం రాకపోవడం తో మాల్లో నవంబర్ 25 న రెండవ నోటీసును పంపించారు . ఈ నోటీసులో మూడు రోజుల్లో అలీ నుండి పామ్ హౌస్ నిర్మాణానికి సంబందించిన ఎటువంటి ఆదారాలు ఉన్న గ్రామ పంచాయితీలో ఇవ్వాలి నాని ఆదేశించారు.
ఈ నోటీసులపై తన లాయర్ ద్వారా సమాధానం చెప్పేందుకు అలీ రెడీ అవుతున్నాడని వార్తలు .
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..అమెరికాలోని లూసియానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెలంగాణవాసి అనురూప్ రెడ్డి ..ముగ్గురు స్నేహితులను కాపాడి..అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. సరదాగా ముగ్గురు స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు లూసియానాలోని టొరోడో పార్క్లోని సెబాన్ రివర్లోకి కోడూరు అనురూప్ రెడ్డి వెళ్లాడు. హఠాత్తుగా…
- తెలంగాణ లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే -మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.కరీంనగర్ గడ్డ బిజెపి అడ్డాగా బండి సంజయ్ నిలబెట్టారని, ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడంలో బండి సంజయ్ పట్టుదల, కరీంనగర్ బిజెపి శ్రేణుల కసి తోనే బల్దియా పై కాషాయ జెండా ఎగిరిందనీ, ఇలాంటి ఫలితం…
- హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో అడుగుపడిన ‘రుద్రమ’ బ్రాండ్.గ్రామీణ మహిళల ఆర్థిక ఆత్మగౌరవానికి పరకాల నియోజకవర్గం సరికొత్త వేదికైంది. మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు, వారి ఆర్థిక సాధికారతే లక్ష్యంగా దామెర మండలం ల్యాదేళ్ల గ్రామంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా ఇక్కడ ‘పరకాల స్కిల్ డెవలప్మెంట్…
- అప్పులు కావు,మీ వ్యాపారాలకు పెట్టుబడులు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ద్వారా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు ప్రభుత్వ సహకారంతో బ్యాంకుల ద్వారా మంజూరైన 2…
- ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు బంపర్ ఆఫర్ .కార్పొరేట్ పాఠశాలలకు మేమేం తక్కువ కాదంటూ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు సత్తా చాటారు. పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఘన సత్కారం లభించింది. సికింద్రాబాద్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో టాప్గా నిలిచిన 100 మంది…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 90177