తిరుపతి జిల్లా రేణిగుంట, రెండు రోజుల తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం బెంగళూరు నుండి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. అనంతరం రోడ్డు మార్గాన తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహానికి బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నం వారు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియం నందు ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కి తిరుపతిలోని శ్రీ పద్మావతీ అతిధి గృహం వద్ద స్వాగతం పలుకుతున్న నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్.
Tag:
ap governor abdul nazir
ఏలూరు జిల్లా, దెందులూరు మండలం గాలాయిగూడెం గ్రామంలో వికసిత్ భారత్ సంకల్పయాత్రలో పాల్గొననున్న గవర్నరు. ఉదయం 9.35 గంటలకు విజయవాడ రాజ్ భవన్ నుండి రోడ్డు మార్గాన బయలుదేరి ఉదయం 10.50 గంటలకు గాలాయిగూడెం చేరుకోనున్న గవర్నర్. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12.40 వరకు గ్రామంలో వికసిత్ భారత్ సంకల్పయాత్రలో పాల్గొననున్న గవర్నర్. మధ్యాహ్నం 12.45 గంటలకు గాలాయిగూడెం నుండి రోడ్డు మార్గంలో విజయవాడ రాజ్ భవన్ కు వెళ్లనున్న గవర్నర్.






Total views : 78466