Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh నేడు జిల్లాలో ఏపీ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పర్యటన

నేడు జిల్లాలో ఏపీ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పర్యటన

by Prakash
AP Governor S. Abdul Nazir's

ఏలూరు జిల్లా, దెందులూరు మండలం గాలాయిగూడెం గ్రామంలో వికసిత్ భారత్ సంకల్పయాత్రలో పాల్గొననున్న గవర్నరు. ఉదయం 9.35 గంటలకు విజయవాడ రాజ్ భవన్ నుండి రోడ్డు మార్గాన బయలుదేరి ఉదయం 10.50 గంటలకు గాలాయిగూడెం చేరుకోనున్న గవర్నర్. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12.40 వరకు గ్రామంలో వికసిత్ భారత్ సంకల్పయాత్రలో పాల్గొననున్న గవర్నర్. మధ్యాహ్నం 12.45 గంటలకు గాలాయిగూడెం నుండి రోడ్డు మార్గంలో విజయవాడ రాజ్ భవన్ కు వెళ్లనున్న గవర్నర్.

Advertisements

You may also like

Our Visitor

039020
Total views : 194064

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: