కత్తులతో దాడి (Murder Attempt):
వైరా నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు సూరంపల్లి రామారావు పై ముగ్గురు వ్యక్తులు విచక్షణ రహితంగా కత్తులతో దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో రామారావు బాత్ రూమ్ నుండి బయటకు రాగానే ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు, గ్లౌజులు ధరించి మాటువేసి రామారావుపై కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రామారావును ఖమ్మంలోని కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ముగ్గురు పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని కొణిజర్ల గ్రామంలో ఎలాంటి అవంఛానియా ఘటనలు జరక్కుండా 144 సెక్షన్ అమలు చేశారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇది చదవండి: ఎమ్మెల్యే టికెట్ ధర్మశ్రీకి ఇస్తే ఓడిపోవడం తథ్యం
రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …
హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు …
అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, …
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 194798