రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు చింతపల్లి పర్యటన నేపథ్యంలో హెలిపాడ్, సభాప్రాంగణము, విద్యార్థులకు ట్యాబ్లులు పంపీణీ చెసె పాఠశాలను జిల్లా కలక్టరు సుమిత్ కుమార్, ఎమ్ ఎల్ ఎ భాగ్యలక్షి పరీశీలించి అధికారులుకు తగు సుాచనలు చేసారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఎర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి సుమారు 30 వేల మంది జనబా హాజకానున్నారని , ఈ రోజు విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కూడా చేస్తారని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలిపారు. చౌడుపల్లిలో హెలికాప్టర్ దిగడానికి హెలిపాడ్, చింతపల్లిలో సభ స్థలం అధికారులు పూర్తి చేశారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
Tag:
chintapalli
చింతపల్లి సాయిబాబా గుడి సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం. అదుపుతప్పి పెళ్లి బృందం బస్సు పల్టీ. ప్రమాదంలో మహిళ మృతి, సుమారు 20 మందికి గాయాలు,పలువురి పరిస్థితి విషమం. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు. ఘటనా స్థలంలో క్షతగాత్రుల హాహాకారాలు. క్షతగాత్రులను హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు. గుంటూరు జిల్లా వినుకొండ నుంచి హైద్రాబాద్ లోని ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తుండగా దుర్ఘటన. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని అనుమానం.




Total views : 80397