చిత్తూరు జిల్లా ,కుప్పం..
మల్లానూరులో దారుణ ఘటన | Rape Case
వికలాంగురాలు హారతి పై అత్యాచారానికి పాల్పడిన రమేష్ (45). ఇంట్లో ఎవరూ లేనీ సమయంలో వికలాంగురాలి పై అత్యాచారానికి పాల్పడిన రమేష్. చికిత్స నిమిత్తం వికలాంగురాలిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలింపు. అత్యాచారానికి పాల్పడిన రమేష్ ను కఠినంగా శిక్షించాలని కోరుతున్న హారతి కుటుంబ సభ్యులు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది.
- జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.
- సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఛీ..ఛీ.. వీడు అసలు మనిషేనా..వికలాంగురాలిని ఇలా





Total views : 223751