చిత్తూరు జిల్లా ,కుప్పం..
మల్లానూరులో దారుణ ఘటన | Rape Case
వికలాంగురాలు హారతి పై అత్యాచారానికి పాల్పడిన రమేష్ (45). ఇంట్లో ఎవరూ లేనీ సమయంలో వికలాంగురాలి పై అత్యాచారానికి పాల్పడిన రమేష్. చికిత్స నిమిత్తం వికలాంగురాలిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలింపు. అత్యాచారానికి పాల్పడిన రమేష్ ను కఠినంగా శిక్షించాలని కోరుతున్న హారతి కుటుంబ సభ్యులు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..
- చిలకా ప్రొడక్షన్స్ థ్రిల్లర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్గా మూవీ గ్రాండ్ రిలీజ్..
- తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఛీ..ఛీ.. వీడు అసలు మనిషేనా..వికలాంగురాలిని ఇలా





Total views : 78966