ఏలూరు జిల్లా..
నేడు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన. నూజివీడులో బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్. నూజివీడు నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూ పంపిణీకి శ్రీకారం చుట్టనున్నా సీఎం జగన్. 2003కు ముందు అసైన్డ్ భూముల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నజగన్. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 10, 303 మంది లబ్ధిదారులకు 12,886, ఎకరాల్లో శాశ్వత భూ హక్కు కల్పించనున్న సీఎం జగన్.
జగన్ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులు..
Tag: