మంచిర్యాల జిల్లా.. మాజీ కేంద్ర మంత్రివర్యులు, బడుగు బలహీవర్గాలకు ఆశాజ్యోతి, రాజకీయాల్లో ఓటమి అంటూ ఎరుగని వీరుడు, ప్రజల శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం అలుపు లేకుండా పోరాటం చేసిన యోధుడు, స్వర్గీయ గడ్డం వెంకటస్వామి 9వ వర్ధంతి సందర్బంగా చిత్ర పటానికి పూల మాల వేసి, నివాళులు అర్పించి, మందమర్రి మనోవికాస్ స్కూల్ విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసారు. మందమర్రి, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవ్గంలో వెంకటస్వామి (కాకా) సేవలు మరువలేనివి అని నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పాటు పడేవారు అని గుర్తు చేశారు. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాటంలో తను వంతు పాత్ర చరిత్రలో చిరస్మరణీయులు అని వర్ణించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, INTUC నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
Tag:
CVr newscvr news telugu
భక్తుల నుండి అనధికారికంగా కేశఖండనశాల వద్ద ఆలయ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం కేశఖండన కు 40 రూపాయల టికెట్ను పెట్టగా.. ఆలయ సిబ్బంది భక్తుల దగ్గర అదనంగా 50 రూపాయలు నుండి 100 రూపాయిల వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. డబ్బులు డిమాండ్ చేస్తున్న అడగలేని నిస్సహాయ స్థితిలో భక్తులు, పట్టించుకోని దేవాదయ శాఖ ఉన్నతాధికారులు.





Total views : 90185