డిండి ప్రాజెక్ట్ పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండలోని క్లాక్ టవర్ వద్ద డిండి ఎత్తిపోతల పథకం కోసం సీపీఎం ఆధ్వర్యంలో సదస్సును ఏర్పాటు చేశారు. సదస్సుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన సదస్సు జరిగింది. జూలకంటి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సదస్సులో పలు అంశాలను ప్రస్తావించారు. డిండి ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయాలి. డీపీఆర్ను వెంటనే ఆమోదించాలని, కావలసిన నిధులను కేటాయించాలని అన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని, ఇక ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రాజెక్టు పూర్తయ్య వరకు తాము నిద్రపోమని ప్రభుత్వాన్ని నిద్రపోనిచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- దేశం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతూ.దేశం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతూ.. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలు కు సంబంధించిన అధికారిక ‘ఫస్ట్ లుక్’ వీడియోను విడుదల చేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఏరోడైనమిక్ డిజైన్తో మెరిసిపోతున్న ఆ…
- వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి..వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు భారీగా తరలివచ్చారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ఈ వేదికపై అందిన ప్రతి ఫిర్యాదుపైనా అధికారులు తక్షణమే స్పందించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. ప్రతి సోమవారం…
- హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టేహైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎకో సెన్సిటివ్ జోన్ అంటే..పార్క్కు చుట్టూ 25 నుంచి 35 మీటర్ల పరిధి లోపల చెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నరకరాదని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కేబీఆర్…
- మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు ధర్నా .తెలంగాణలో ఆశా వర్కర్లు మరోసారి రోడ్డెక్కారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా…
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పొదుపు చర్యలు..పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పొదుపు చర్యలు చేపడుతున్నారు నేతలు. ప్రధాని మోదీ నుంచి కేంద్రమంత్రులు, సీఎంలు, రాష్ట్రమంత్రులు, ఇతర నేతలు పొదుపు మంత్రం పాటిస్తున్నారు. ఇందులో భాగంగా సైకిల్పై యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 80617