ఉపాధ్యాయుల కొరత తీర్చాలని కోరుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అయ్యవారిపల్లి హైస్కూల్ కు ఉపాధ్యాయులు కావాలని ధర్నా నిర్వహిస్తున్న అయ్యవారిపల్లి హైస్కూల్ విద్యార్తులు వారి తల్లి దండ్రులు ఉపాధ్యాయులు, 84 మంది విద్యార్థులకు హెడ్మాస్టరు మాత్రమే ఉన్నారని గతంలో ఉన్న ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లిపోయారని మాకు స్కూల్స్ స్టార్ట్ అయి నెలరోజులు అవుతున్న ఇంతవరకు మా స్కూల్ కి ఉపాధ్యాయులు ఎవరు రాలేదని ఆన్లైన్లో క్లాసులు వింటే మాకు అర్థం కావడం లేదని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.ఉపాధ్యాయుల కొరత తీర్చాలని విద్యార్థుల ఆందోళనఅనంతరం ర్యాలీగా వెళ్లి ఎంపీడీవో ఆఫీస్ ముందు నిరసన తెలిపారు,విద్యార్థులు తమ విలువైన చదువులు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే మాకు ఉపాధ్యాయులను నియమించాలని డిఈఓ ఎంఈఓ స్పందించి మాకు న్యాయం చేయాలని విద్యార్థులు కోరారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- గద్దర్ విగ్రహానికి భూమిపూజ నిర్వహణ.పీడిత దళిత అణగారిన కులాలకు గద్దర్ మాట పాట ఒక దిక్సూచి అని రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ వెన్నెల గద్దర్ అన్నారు . మెదక్ జిల్లాలో పర్యటనలో భాగంగా శుక్రవారం నాడు ధ్యాన్ చంద్ చౌరస్తా వద్ద గద్దర్ విగ్రహ…
- సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ ట్రైలర్ విడుదల…సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ ట్రైలర్ విడుదల… హృదయాలను హత్తుకునే ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా భారీ అంచనాలు తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. తొలి ఫ్రేమ్ నుంచే ఆహ్లాదకరమైన, భావోద్వేగభరితమైన,…
- బీఆర్ఎస్పై చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు.తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసే ప్రతి వ్యాఖ్యను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో…
- చేనేతకు అండగా ప్రభుత్వం : హోంమంత్రి అనిత.జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ‘నేతన్న సేవలో’ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. చేనేత కార్మికుల నుంచి చీర కొనుగోలు చేసి వారి కష్టాన్ని అభినందించిన మంత్రి, చేనేత అనేది కేవలం వృత్తి మాత్రమే…
- ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ లేఖ.దేశంలో నదుల అనుసంధానంపై మరోసారి చర్చకు దారితీసే కీలక పరిణామం చోటుచేసుకుంది. గోదావరి–కావేరి–గుండార్ నదుల అనుసంధాన ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యంతో వేగవంతంగా అమలు చేయాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. గోదావరిలో సముద్రంలో కలిసిపోతున్న…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి