ఏలూరులో కేంద్ర దేశ రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్ పర్యటించనున్నారు. స్థానిక ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళన సభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ నేతలు పూర్తి చేశారు. గోదావరి జిల్లాల క్లస్టర్ టు పరిధిలోని ఐదు పార్లమెంట్ల్ నియోజకవర్గాల నుంచి పదివేలమందికి మంది పైగా కార్యకర్తలు తరలివస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సభనుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించి, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారని నాయకులు అంటున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇది చదవండి: టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ పై మంత్రి రోజా సెటైర్లు
అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.
అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. …
పవన్ కళ్యాణ్పై జడ శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై జనసేన ఫిర్యాదు.
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో రాజకీయ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. జనసేన పార్టీ నాయకులు …
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో యువతికి ఎమ్మెల్యే ప్రశంసలు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అంగవైకల్య యువతి సుంకోజు శివాని సామాజిక సేవపై ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి …
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 194207