గుంటూరు. తాడేపల్లి సీఎం కాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్యే మద్దాల గిరి కి పిలుపు. సోమ ,మంగల వారాల్లో మధ్యాహ్నం తరువాత వచ్చి కలవాలని ఆదేశం. ఇటీవల గుంటూరు ప్రశ్చిమ నియోజక వర్గ ఇంచార్జి మార్పు పై ఆర్య వైశ్యులు ఆందోళన చేసిన వైనం. ఇంచార్జి మంత్రి రజినీ నియోజక వర్గంలో పర్యటన చేస్తే అసంతృప్తులు ఉంటాయని అంచనా. ఇప్పటికే మంత్రి రజినీ నియోజక వర్గంలో కీలక వైసీపీ నేతలతో భేటీ, తనకి మద్దతు ఇవ్వాలని కోరిన మంత్రి రజినీ. చిలకలురి పేటలో మంత్రి రజనీ మర్రి రాజశేఖర్ మధ్య విభేదాలు ఉండటంతో గుంటూరు ప్రశ్చిమ నియోజకవర్గం కి మకాం మార్చిన రజినీ అంటున్న వైసీపీ నేతలు. మంత్రి రజినికి మద్దతు ఇవ్వాలని మద్దాల గిరి ని బుజ్జగించే అవకాశం.
Tag:
mla maddali giridhar rao
గుంటూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పుపై అసంతృప్తి సెగలు. ఇన్చార్జిలో మార్పు పట్ల ఇప్పటికే నియోజకవర్గాల్లో సమావేశం చేస్తున్న ప్రస్తుత సిట్టింగ్ ఇంచార్జలు ఎమ్మెల్యేలు. భవిష్యత్తు కార్యాచరణ పై కార్యకర్తలతో సమావేశాలు. ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో ఎమ్మెల్యే మద్దాలి గిరిని మార్చడంపై మాట్లాడంపై సమావేశం అవుతున్న ఆర్యవైశ్యులు. సమావేశంపై ఉత్కంఠ. మద్దాలగిరికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయించకపోతే రాజీనామా చేయాలంటూ ఒత్తిడి తెస్తున్న ఆర్యవైశ్యులు..




Total views : 78571