పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించారు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. బాపట్ల జిల్లా సంతమగులరు మండలం ఎల్చురు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5లక్షల రపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే. మృతుల కుటుంబాలన్నీ కూలి పని చేసుకునే వాళ్లని.. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు.
Tag:
palnadu crime news
పల్నాడు జిల్లా
పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో అర్ధరాత్రి మూడు దారుణ హత్యలు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి అనంత సాంబశివరావు(50)ను తల్లి అది లక్ష్మి(47) కొడుకు నరేష్(30) ముగ్గురిని విచక్షణారహితంగా కత్తులతో నరికిన చంపిన సమీప బంధువులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పిడుగురాళ్ల పోలీసులు నిందితులు ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం.




Total views : 91203