కాకినాడ జిల్లా, పిఠాపురం
పిఠాపురం టీడీపీ సమన్వయ సమావేశంలో పాల్గొనున్న పవన్ కళ్యాణ్ | Pawan Kalyan in Pithapuram
నేడు జిల్లాలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పిఠాపురం టీడీపీ సమన్వయ సమావేశంలో పాల్గొనున్న పవన్ కళ్యాణ్. ఉదయం 9:15 కి హైదరాబాదు నుండి రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కి చేరుకోనున్న పవన్ కళ్యాణ్. అక్కడ నుండి హెలికాప్టర్లో చేబ్రోలు హెలిపాడ్ వద్దకు చేరుకున్న పవన్ కళ్యాణ్. హెలిపాడ్ నుండి చేబ్రోలు నివాసానికి వెళ్ళనున్న పవన్ కళ్యాణ్. చేబ్రోలు నివాసం నుండి 10: 30 నిమిషాలకు యు కొత్తపల్లి మండలం ఉప్పాడ సురక్ష ప్యాలస్ ఫంక్షన్ హాల్ నందు టీడీపీ కార్యకర్తలతో సమన్వయ మీటింగ్ కి హాజరు కానున్న పవన్ కళ్యాణ్.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సమావేశం అనంతరం తిరిగి చేబ్రోలు నివాసానికి చేరుకోనున్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్. సాయంత్రం 4:30 సమయానికి చేబ్రోలు నివాసం నుండి హెలికాప్టర్లో మధురపూడి విమానాశ్రయానికి చేరుకోనున్న పవన్ కళ్యాణ్. అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా కోరుకొండలో వారాహి విజయభేరి యాత్రలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్. కోరుకొండ బస్టాండ్ సెంటర్లో వారాహి పైనుండి ప్రసంగించనున్న పవన్ కళ్యాణ్. అనంతరం కోరుకొండ నుండి రోడ్డు మార్గాన చేబ్రోలు చేరుకోనున్న పవన్ కళ్యాణ్. రాత్రికి చేబ్రోలు నివాసంలోనే బస చేయనున్న పవన్ కళ్యాణ్.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.అమెరికా ఎన్నికల వ్యవస్థలో చైనా భారీగా జోక్యం చేసుకుందని, ఏకంగా 22 కోట్ల మంది ఓటర్ల డేటాను దొంగిలించిందని సంచలన ఆరోపణలు చేశారు US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్నికల డేటా చౌర్యం అని ఆరోపించారు.…
- అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోని శ్రీ విరుపాక్షమ్మ తల్లి ఆలయంలో పుష్కరోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.మూడు…
- దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న పవన్




Total views : 212603