పెద్దపల్లి జిల్లా కేంద్రం లో జరగబోయే యువ వికాస భారీ బహిరంగ సభ కు అధికారులు సర్వం సిద్దం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 గంటలకు పెద్దపల్లి జిల్లాకు చేరుకుంటారు. జిల్లా లోని ఆర్ అండ్ బి 260 కోట్ల, పంచాయితీ రాజ్ రోడ్లు 66 కోట్లు, నర్సింగ్ కాలేజ్ 26 కోట్లు, సబ్ స్టేషన్ 10 కోట్లు, శాతవాహన అడ్మిన్ బ్లాక్ 10 కోట్ల రూపాయల తో నిర్మించే వాటికి శంకుస్థాపన చేస్తారు. అనంతం ప్రభుత్వ స్టాల్స్ ను సందర్శిస్తారు. సిల్క్ యూనివర్సిటీకి సంబంధించి 7 ఏజెన్సీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేస్తారు.
జిల్లా కేంద్రంలో నూతన బస్సు డిపో, పత్తిపాక ప్రాజెక్టుకు సర్వేకు నిధులు, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి 150 పడగల ఆసుపత్రిగా అప్ గ్రేడ్, మంథని పట్టణంలో CHC వంద పడకల ఆసుపత్రి మంజూరు చేస్తారు. నూతనంగా ఏర్పాటు అయినటువంటి నాలుగు పోలీస్ స్టేషన్ లకు శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యం లో రాజీవ్ రహదారి పై పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.పుతిన్కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు పుతిన్ స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై…
- పోలాండ్లో రోబోల వినూత్న నిరసన.పోలాండ్ రాజధాని వార్సాలో జరిగిన ఓ వినూత్న నిరసన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెప్టెంబర్ 7న హ్యూమనాయిడ్, క్వాడ్రుపెడ్ రోబోలు వీధుల్లో మార్చ్ నిర్వహించాయి. పోలాండ్ డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట రోబోలు జెండాలు ఊపుతూ, నినాదాలు…
- నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్షాప్’.గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవీ ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘మహా గణేష్ మూర్తి వర్క్షాప్’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్…
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాందేడ్ జిల్లాలో వ్యాన్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు వాహనాలు తీవ్రంగా…
- ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి