మహాశివరాత్రి పర్వదినం(Mahashivratri festival) సందర్బంగా శివాలయాలు భక్తులతో కిట కిట లాడుతున్నాయి. శివన్నామా స్మరణతో మారుమొగుతున్నాయి. దేశం లోని ప్రముఖ శైవ క్షేత్రాల లైన రామేశ్వరం, వారణాసి, కాళేశ్వరం శ్రీరంగం, కాళహస్తి, శ్రీశైలం పుణ్య క్షేత్రలలో హర హర మహాదేవ శంబో శంకర అంటు భక్తులు పరమశివుడిని పూజిస్తూ తరిస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున శివరాత్రి మహోత్సవాలు…
శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ …
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..
అధిక జ్యేష్ఠమాస పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. శ్రీ దుర్గామల్లేశ్వర …
భద్రాచలంలో మంత్రి సీతక్క పర్యటన..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు మంత్రి సీతక్క. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక …
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి






Total views : 91152