హైదరాబాద్(Hyderabad)లో బీఆర్ఎస్(BRS) అవిర్భావ వేడుకలు సాదాసీదాగా జరిగాయి. తెలంగాణ భవన్(Telangana Bhavan)లో కేటీఆర్ పార్టీ జెండా అవిష్కరించారు. అధికారంపోగానే ఆవిర్భావ వేడుకులను బీఆర్ఎస్ అధిష్టానం పెద్దగా పట్టించుకోకపోవడంతో కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. అధికారంలో ఉంటేనే ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కేవలం జెండా ఎగరేసి ఊరుకుంటే ఎలా బీఆర్ఎస్ ఆఫీసులో నాటి వైభవం నేడేదీ? అంటూ చర్చించుకుంటున్నారు. గత ఏడాది వరకు అంగరంగ వైభవంగా ఆవిర్భావ వేడుకలు జరగగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో బీఆర్ఎస్ ఘోర పరాజయం.. పార్టీ ఓటమితో కళ హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యాలయం కల తప్పడంపై అభిమానులు, కార్యకర్తలు జీర్ణించుకోలేన పరిస్థితి ఏర్పడింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 197008